Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:16 IST)
కృష్ణా జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

గత రాత్రి జిల్లాలోని ఫైబర్ కేబుల్ ఆపెరటర్స్‌కు నోటీసులు ఇస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ ప్రసారాన్ని నిలిపివేశారు.

ప్యాకేజీల మార్పు ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వాన్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments