Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో భిక్షగాళ్లలా సిమి సంస్థతో సంబంధమున్న ఉగ్రవాదులు?

ఐవీఆర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:38 IST)
పెహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశ వ్యాప్తంగా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని నిశితంగానూ, తనిఖీలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో చేపట్టిన తనిఖీల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే... కరడుగట్టిన సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగిన పదిమంది వ్యక్తులు విజయవాడలో తిష్ట వేసినట్లు సమాచారం.
 
వారిలో నలుగురు వ్యక్తులు భిక్షగాళ్ల రూపంలో వున్నారనీ, మరో ఆరుగురు వ్యక్తులు విజయవాడ శివారు ప్రాంతంలో వున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరుగురు చేతివృత్తులు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే ఈ విషయాన్ని పోలీసులు నిర్థారించటంలేదు. కానీ విజయవాడ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతూ ఇటీవల కొత్తగా వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments