Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో భిక్షగాళ్లలా సిమి సంస్థతో సంబంధమున్న ఉగ్రవాదులు?

ఐవీఆర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:38 IST)
పెహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశ వ్యాప్తంగా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని నిశితంగానూ, తనిఖీలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో చేపట్టిన తనిఖీల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే... కరడుగట్టిన సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగిన పదిమంది వ్యక్తులు విజయవాడలో తిష్ట వేసినట్లు సమాచారం.
 
వారిలో నలుగురు వ్యక్తులు భిక్షగాళ్ల రూపంలో వున్నారనీ, మరో ఆరుగురు వ్యక్తులు విజయవాడ శివారు ప్రాంతంలో వున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరుగురు చేతివృత్తులు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే ఈ విషయాన్ని పోలీసులు నిర్థారించటంలేదు. కానీ విజయవాడ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతూ ఇటీవల కొత్తగా వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments