Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు శుభవార్త.. ఏపీలో తమిళనాడు మద్యం బ్రాండ్లు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (09:39 IST)
మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసివున్న మద్యం షాపుల్లో కొత్తగా పదిరకాలైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రటించింది. తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. వీటిని ఉన్నవాటికంటే ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) తెలిపింది. 
 
ప్రస్తుతం కొన్ని కేటగిరిల బీరు ధర రూ.200గా ఉంది. ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బీరు ధర రూ.220గా ఉంది. అలాగే, మరికొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110గా ఉంటే ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం ధర రూ.130గా ఉంది.
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్.ఎస్.జే. షుగర్స్ అండ్ ప్రాడక్ట్ లిమిటెడ్ సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లను ఏపీలోని మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments