Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం: వెల్లంపల్లి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్సించుకున్నారు వెల్లంపల్లి. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఈ సంధర్భంగా మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం అందరి దృష్టి టిటిడి పాలకమండలిపైనే ఉందన్నారు. పాలకమండలి నియామకంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని.. త్వరలోనే నియమాకం జరుగుతుందన్నారు. గతంలోలాగే  సభ్యులు ఎక్కువమంది ఉండే అవకాశం ఉందన్నారు.
 
అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. శ్రీవారి భక్తులకు కరోనా సమయంలోను టిటిడి అందిస్తున్న సేవలు భేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ తొలి విడతలో ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టి అందజేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments