అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం: వెల్లంపల్లి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్సించుకున్నారు వెల్లంపల్లి. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఈ సంధర్భంగా మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం అందరి దృష్టి టిటిడి పాలకమండలిపైనే ఉందన్నారు. పాలకమండలి నియామకంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని.. త్వరలోనే నియమాకం జరుగుతుందన్నారు. గతంలోలాగే  సభ్యులు ఎక్కువమంది ఉండే అవకాశం ఉందన్నారు.
 
అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. శ్రీవారి భక్తులకు కరోనా సమయంలోను టిటిడి అందిస్తున్న సేవలు భేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ తొలి విడతలో ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టి అందజేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments