Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా కోలుకున్నారు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:01 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కోలుకున్నారు. సెకండ్ వేవ్ కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో నగరి ఎమ్మెల్యే ఏమైపోయారంటూ ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టారు. దీంతో రోజా తాను కోలుకున్నట్లు చెబుతూ అధికారులతో జూమ్ యాప్ ద్వారా చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. 
 
నిన్న నగరి, ఈరోజు నిండ్ర మండలాలకు చెందిన ప్రభుత్వ అధికారులతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు రోజా. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కర్ఫ్యూను తూచా తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు రోజా.
 
ప్రస్తుతం నగరిలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందని.. కేసులు తగ్గుతున్నాయని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఙప్తి చేశారు రోజా. సామాజిక దూరాన్ని పాటించాలని.. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దన్నారు. ప్రస్తుతం తాను చెన్నైలోనే ఉన్నానని... త్వరలోనే నగరికి వస్తానంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments