Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారుజాము నుంచే వృద్దాప్య పెన్షన్ డబ్బుల పంపిణీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లను బుధవారం తెల్లవారుజామునుంచే గ్రామాల్లోని వలంటీర్లు పంపిణీ మొదలుపెట్టారు. ఫలితంగా తొలి రెండు గంటల్లోనే ఏకంగా 50 శాతం పింఛన్ల డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేశారు. 
 
రాష్ట్రంలో దాదాపుగా 60.75 లక్షల పెన్షనర్లకు రూ.1,543.80 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ డబ్బుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే ప్రారంభించారు. 
 
ఫలితంగా ఉదయం 7 గంటలకే దాదాపు 30.01 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే, ఉదయం 8 గంటలకు 48.27 శాతం మందికి పంపిణీ చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments