Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని వాతావరణంలో పెను మార్పులు.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి దశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజుల్లో వాతావరణంలో ఈ మార్పులు సంభవిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ప్రధానంగా ఉత్తర కోస్తాలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు లేదా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి వర్షాలు లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 
 
ఇక రాయలసీమ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments