Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ డుమ్రి పీఎస్ పరిధిలో వంతెనను పేల్చేసిన మావోలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:58 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇటీవలికాలంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెనను మందుపాతర ద్వారా పేల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, ఇదే జిల్లాలో మరో మొబైల్ టవర్‌కు కూడా నిప్పు పెట్టారు. మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు మావోలు వెల్లడించారు. 
 
మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను గ్రేహౌండ్స్ దళాలు మరింత ముమ్మరం చేశాయి. అలాగే, ఏజెన్సీ గ్రామాలను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments