Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ డుమ్రి పీఎస్ పరిధిలో వంతెనను పేల్చేసిన మావోలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:58 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇటీవలికాలంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెనను మందుపాతర ద్వారా పేల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, ఇదే జిల్లాలో మరో మొబైల్ టవర్‌కు కూడా నిప్పు పెట్టారు. మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు మావోలు వెల్లడించారు. 
 
మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను గ్రేహౌండ్స్ దళాలు మరింత ముమ్మరం చేశాయి. అలాగే, ఏజెన్సీ గ్రామాలను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments