Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో 'జైభీమ్' తరహా ఘటన - విచారణకు పిలిచి మహిళపై దాడి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జైభీమ్ తరహా ఘటన ఒకటి జరిగింది. విచారణ పేరుతో ఓ మహిళను స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ నెల 18వ తేదీన రూ.2 లక్షలు మాయమయ్యాయి. ఈ నేరాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి పని మనిషిపై మోపారు. ఈ డబ్బును పని మనిషి తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఆ మహిళను స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత బాధితురాలిని పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా కొట్టినప్పటికీ ఆమె చేయని తప్పును అంగీకరించలేదు. దీంతో ఆమెను వదిలివేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఇపుడు కనీసం నడవలేని స్థితిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments