Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో 'జైభీమ్' తరహా ఘటన - విచారణకు పిలిచి మహిళపై దాడి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జైభీమ్ తరహా ఘటన ఒకటి జరిగింది. విచారణ పేరుతో ఓ మహిళను స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ నెల 18వ తేదీన రూ.2 లక్షలు మాయమయ్యాయి. ఈ నేరాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి పని మనిషిపై మోపారు. ఈ డబ్బును పని మనిషి తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఆ మహిళను స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత బాధితురాలిని పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా కొట్టినప్పటికీ ఆమె చేయని తప్పును అంగీకరించలేదు. దీంతో ఆమెను వదిలివేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఇపుడు కనీసం నడవలేని స్థితిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments