Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి యేడాది... 23న రాష్ట్ర బంద్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:34 IST)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి వచ్చే నెల 12వ తేదీకి ఒక యేడాది పూర్తికానుంది. దీంతో వచ్చే నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. 
 
ఇదే అంశంపై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఒక ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12వ తేదీకి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు సమితి ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పారు. కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టుడిస్తామని తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అశ్వనీదత్ చేతిలో వున్న లెటర్ లో ఏముందో తెలుసా !

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

తర్వాతి కథనం
Show comments