దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్ ... సీఎం కంగ్రాట్స్!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:58 IST)
మహిళలు, పిల్లలపై  నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే ఎపి పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డి‌ఐజి పాలరాజు, సాంకేతిక బృందం సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా డిజిపి అభినందించారు. వారికి డిస్క్ అను ప్రదానం చేశారు. 
 
 
నిర్ణీత వ్యవధిలో అంటే 60 రోజుల్లో ఛార్జి షీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం  పర్యవేక్షిస్తుంది.
 
 
ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశ స్థాయిలో ఉన్న‌తంగా నిల‌చినందుకు డీపీపీకి, ఇత‌ర పోలీసు అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments