Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్ ... సీఎం కంగ్రాట్స్!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:58 IST)
మహిళలు, పిల్లలపై  నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే ఎపి పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డి‌ఐజి పాలరాజు, సాంకేతిక బృందం సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా డిజిపి అభినందించారు. వారికి డిస్క్ అను ప్రదానం చేశారు. 
 
 
నిర్ణీత వ్యవధిలో అంటే 60 రోజుల్లో ఛార్జి షీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం  పర్యవేక్షిస్తుంది.
 
 
ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశ స్థాయిలో ఉన్న‌తంగా నిల‌చినందుకు డీపీపీకి, ఇత‌ర పోలీసు అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments