Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ న్యూస్... ఏపీ సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు

Webdunia
సోమవారం, 2 మే 2022 (18:56 IST)
ఏపీ ప్రజలకు శుభవార్త. ఇకపై సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు లభించనున్నాయి. ఏపీలోని జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో పాస్‌ పోర్టుతో పాటు పాన్‌ కార్డు, రైల్వే టికెట్‌ బుకింగ్‌ లాంటి సేవలు కూడా వీటిలో పొందవచ్చు.
 
ఎల్‌ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి. 
 
రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 1600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. ఇప్పటికే 98 మంది పాస్‌‌పోర్టు సేవలను వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments