Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికల ఓటర్ల కోసం విమాన టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:17 IST)
ఓటు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఊరిలో ఉంటున్న బంధువుల ద్వారా ఆ ఓటర్ల వివరాలను సేకరించి మొబైల్ నంబర్లు తీసుకొని కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల రోజు వచ్చి తమకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రధాన పార్టీల మద్దతుదారులు సర్పంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 
 
ఓట్లు కీలకం కావడంతో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్‌కతా, పుణె.. ఇలా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్లటానికి విమానం, రైలు టిక్కెట్లు బుక్‌ చేసి పంపారు.
 
అంతేకాదు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల నుంచి సొంతూరు రావటానికి కార్లు పంపిస్తున్నారట. మరికొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కోసం ఏకంగా కారు కారు బుక్‌ చేశారట. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటర్లను రప్పించటానికి ప్రయాణ ఖర్చులు రూ.వేలు ఖర్చవుతున్నా భరించటానికి రెడీ అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments