Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తుది దశకు చేరుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (14:32 IST)
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది. అదేసమయంలో కొత్త జిల్లాల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన దాదాపు 10 నుంచి 11 వేల వినతులు అభ్యంతరాలను కూడా పరిశీలించింది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటులో పెద్దగా మార్పులేమీ చేయకుండానే ప్రభుత్వం అనుకున్నట్టుగానే ముందుకుసాగనుంది. 
 
ముఖ్యంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజిన్ల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా ఐపీఎస్, ఐఏఎస్, ప్రభుత్వ అధికారుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తిచేశారు. అలాగే, కొత్త జిల్లాల కలెక్టరేట్లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ఆయా జిల్లాల యంత్రాంగం దృష్టిసారించి చకచకా ఏర్పాట్లు చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments