Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మ సేవలో కొత్త గవర్నర్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (20:58 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం సాయంత్రం 6.45 గం.లకు దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనరు డా.మొవ్వ పద్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

శ్రీ అమ్మవారి దర్శనానంతరము నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతుల వారికి ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము పలికి, అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments