Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న ఏపీ మంత్రి వర్గ సమావేశం.. మూడు రాజధానులపై నిర్ణయం తీసేసుకుంటారా?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (16:47 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం ఈ నెల 15న సచివాలయంలో భేటీ కానుంది. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు ఈ నెల 14తో ఊపిరిలూదుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకం కానుందని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి వర్గ భేటీ జరగనుంది. దీనిలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
 
చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని రాజధానిలో టెన్షన్ నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments