Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు సిక్కోలు గడ్డపై అడుగుపెడితే చితక్కొడతాం : మంత్రి అప్పల రాజు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:10 IST)
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఈ పాదయాత్రను సిక్కోలు గడ్డపై అగుడు పెట్టనివ్వబోమని రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలో నానాపొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ జరిగింది. 
 
ఇందులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 
 
అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ కాదని, ఆదో స్కాం అని ఆరోపించారు. ఒక వర్గానికి మాత్రమే వినియోగపడే రాజధాని మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ భవనాల్లో కూలి పనులు చేసుకోవడానికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
 
'రాబోయే తరాలకు సంబంధించిన అంశమిది. మన ప్రాంతంలో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. అమరావతి రాజధాని కావాలని ఎవరైనా నాముందు అడిగితే చొక్కాపటుకొని నిలదీస్తా, ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న వారు అమరావతి కావాలని కోరడాన్ని నిలదీయాలి' అని పిలునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments