Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు సిక్కోలు గడ్డపై అడుగుపెడితే చితక్కొడతాం : మంత్రి అప్పల రాజు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:10 IST)
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఈ పాదయాత్రను సిక్కోలు గడ్డపై అగుడు పెట్టనివ్వబోమని రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలో నానాపొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ జరిగింది. 
 
ఇందులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 
 
అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ కాదని, ఆదో స్కాం అని ఆరోపించారు. ఒక వర్గానికి మాత్రమే వినియోగపడే రాజధాని మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ భవనాల్లో కూలి పనులు చేసుకోవడానికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
 
'రాబోయే తరాలకు సంబంధించిన అంశమిది. మన ప్రాంతంలో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. అమరావతి రాజధాని కావాలని ఎవరైనా నాముందు అడిగితే చొక్కాపటుకొని నిలదీస్తా, ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్న వారు అమరావతి కావాలని కోరడాన్ని నిలదీయాలి' అని పిలునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments