Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు

Webdunia
శనివారం, 16 జులై 2022 (14:51 IST)
Roja
నటిగా అడుగులు ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా రోజా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రిగా కొనుసాగుతోంది. అయితే ఇటీవల ఈమె అత్యంత ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
నివేదికల ప్రకారం, ఆర్కె రోజా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' యొక్క 'జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె కొన్న ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు అని, అంతే కాకుండా ఇది తన కొడుకు 'క్రిష్ణ కౌశిక్' కోసం కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
 
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడుద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రోజా తన కొడుకుతో ఈ జిఎల్ఎస్ కారుని డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. 
 
వీరు కొనుగోలు చేసిన ఈ కొత్త కారు వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. రోజా ఈ కారుని డ్రైవ్ చేస్తుండగా, తన కొడుకు తన పక్కనే కూర్చుని ఉండటం కూడా ఈ వీడియోలో గమనించించవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments