Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తికి సైనైడ్ పూసి మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:49 IST)
మచిలీపట్నం చేపల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు అయిన భాస్కరరావును గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. సైనైడ్ పూసిన కత్తులతో భాస్కరరావును దుండగులు అత్యంత దారుణంగా మార్కెట్ యార్డ్ సమీపంలోనే పొడిచారు.
 
ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కత్తులతో పొడిచిన తర్వాత వారంతా మోటారు బైకులపై పరారయ్యారు. రక్తపు మడుగులో పడి వున్న భాస్కర రావును ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
 
పాత కక్షల నేపధ్యంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా భాస్కర రావు హత్య వార్త విన్న వెంటనే మంత్రి పేర్ని నాని అక్కడికి వెళ్లారు. మృతుడు భాస్కర్ రావు దేహాన్ని చూసి బోరుమంటూ విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments