Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ అసెంబ్లీ స్థానంలోనూ అసమ్మతి : మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:10 IST)
వైకాపా సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంతో పాటు అన్ని స్థానాల్లో అసమ్మతి ఉందన్నారు. వాటన్నింటిని పక్కనబెట్టి ప్రతి నాయుకుడిని కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అనంతపురం జిల్లా రజాక్ ఫంక్షన్ హాలులో సోమవారం రాప్తాడు నియోజకవర్గం వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, పత్రికలను అడ్డుపెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తూ, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 
 
ఎవరైనా ఈ స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చొని మద్దతు ఇస్తామని రాప్తాపు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాపుసీటు ఇతరులకు ఇస్తారన్న ప్రచార నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments