Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో చంద్రబాబును కసితీరా బాదేశారు : ఏపీ మంత్రి గుడివాడ

Webdunia
బుధవారం, 4 మే 2022 (17:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై అన్ని రకాల వస్తువుల ధరలు, విద్యుత్, నిత్యావసర ధరలు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేశారు. దీంతో విపక్షాలు జగన్ ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక వైకాపా నేతలు, మంత్రులు విఫలమవుతున్నారు. తాజాగా చంద్రబాబుతో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 
 
ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందన్నారు. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ప్రజలు చితికబాదారని గుర్తుచేశారు. 
 
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments