Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని హోటళ్లలో భోజనం చేసే భక్తుల నుంచి అధిక రేట్లు తీసుకుంటున్నారన్న దానిపై దాఖలైన పిటిషన్‌ పైన హైకోర్టు న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్ వాదోపవాదాలను విన్నారు.

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని హోటళ్లలో భోజనం చేసే భక్తుల నుంచి అధిక రేట్లు తీసుకుంటున్నారన్న దానిపై దాఖలైన పిటిషన్‌ పైన హైకోర్టు న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్ వాదోపవాదాలను విన్నారు. 
 
భక్తుల నుంచి అధిక ధరలు వసూళ్ళు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈఓ శ్రీనివాసరాజుల ప్రశ్నించారు న్యాయమూర్తి. న్యాయమూర్తి ప్రశ్నకు తితిదే ఉన్నతాధికారులు విన్నవిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న హోటళ్ల పైన ఒక నెల అద్దెను ఫైన్‌గా వసూలు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments