Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయేషా మీరా హత్య కేసు.. రికార్డులన్నీ దగ్ధం.. విచారిస్తున్న సీబీఐ

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:59 IST)
అయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు సిట్ దర్యాప్తు జరిపింది. సంచలనం సృష్టించిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు నిమిత్తం సీబీఐ అధికారులు శనివారం విజయవాడలో పర్యటించి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారని తెలిసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరింది. 
 
అయితే ఆ రికార్డులు విజయవాడ కోర్టులో దగ్ధమయ్యాయని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయేషా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కేసును పునర్విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
అలాగే విచారణకు సంబంధించిన రికార్డులను అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ ఏడేళ్లుగా కోర్టులో ఈ కేసు విచారణలో వున్న సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments