Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయేషా మీరా హత్య కేసు.. రికార్డులన్నీ దగ్ధం.. విచారిస్తున్న సీబీఐ

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:59 IST)
అయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు సిట్ దర్యాప్తు జరిపింది. సంచలనం సృష్టించిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు నిమిత్తం సీబీఐ అధికారులు శనివారం విజయవాడలో పర్యటించి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారని తెలిసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరింది. 
 
అయితే ఆ రికార్డులు విజయవాడ కోర్టులో దగ్ధమయ్యాయని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయేషా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కేసును పునర్విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
అలాగే విచారణకు సంబంధించిన రికార్డులను అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ ఏడేళ్లుగా కోర్టులో ఈ కేసు విచారణలో వున్న సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments