Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష - అపరాధం

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:03 IST)
ఏపీలోని ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నారు. దీంతో వారు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 
 
నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశించినా పరిహారం ఇవ్వరా అంటూ నిలదీసింది. అందుకే అధికారుల వేతనాల నుంచి కట్ చేసి బాధిత మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
జైలుశిక్షతో పాటు అపరాధం విధించిన అధికారుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న శేషగిరిబాబు, ఎస్ఎస్ రావత్21, ముత్యాల రాజులు ఉన్నారు. వీరిలో శేషగిరిబాబుకు 2 వారాల జైలుశిక్ష, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు విధించింది. అలాగే, శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments