Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష - అపరాధం

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:03 IST)
ఏపీలోని ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నారు. దీంతో వారు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 
 
నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశించినా పరిహారం ఇవ్వరా అంటూ నిలదీసింది. అందుకే అధికారుల వేతనాల నుంచి కట్ చేసి బాధిత మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
జైలుశిక్షతో పాటు అపరాధం విధించిన అధికారుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న శేషగిరిబాబు, ఎస్ఎస్ రావత్21, ముత్యాల రాజులు ఉన్నారు. వీరిలో శేషగిరిబాబుకు 2 వారాల జైలుశిక్ష, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు విధించింది. అలాగే, శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments