Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరోమారు తేరుకోలోని షాకిచ్చింది. తితిదేకు ఇటీవల జంబో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో పదుల సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. తమకు కావాల్సిన వారికి ప్రత్యేక పేరుతో తితిదే బోర్డులోకి తీసుకున్నారు. ఈ పాలక మండలిని నియామకానికి సంబంధించి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 
 
నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్  చేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments