ధర్మగిరి వేద పాఠాశాల కరోనా రోగులకు మెరుగైన చికిత్స : మంత్రి ఆళ్లనాని

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:03 IST)
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు స్విమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను, అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ రుయాలో వెయ్యి పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని, ప్రతిరోజూ వైద్యులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్విమ్స్, రుయాలో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments