Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల పోస్టుల భర్తీకి చర్యలు

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. దీంతో నిరుద్యోగ యువతను తమ వైపునకు ఆకర్షించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం పలు రకాలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేస్తుంది. గత మూడున్నరేళ్లుగా మిన్నకుండిపోయిన ఏపీ సర్కారు ఇపుడు మాత్రం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చపట్టింది. ఇందులోభాగంగా, ఏకంగా 14 వేల పోస్టుల భర్తీ కోసం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన నోటఫికేషన్‌ను త్వరలోనే జారీచేయనుంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీకి వైకాపా ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ పోస్టుల భర్తీలో భాగంగా, వచ్చే జూన్ నెలలో రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14523 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments