Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోగా ధర్మారెడ్డికి ప్రమోషన్ - సీఏం కార్యదర్శిగా జవహర్ రెడ్డి

Webdunia
ఆదివారం, 8 మే 2022 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. ఈయన ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్య నిర్వహణాధికారిగా ఉన్నారు. 
 
తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈయనను తితిదే ఈవో నుంచి తొలగించి, మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదేసమసయంలో తితిదే జేఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పదోన్నతి కల్పించి తితిదే ఈవోగా ప్రభుత్వం నియమించింది. 
 
ఇకపోతే, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న సత్యనారాయణను బదిలీ చేసింది. యువజన సర్వీసుల శాఖ కమిషనరుగా ఉన్న నాగరాణిని రిలీవ్ చేసి ఆ స్థానంలో శారదా దేవిని నియమించింది. సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌ను మైనారిటీలో సంక్షే మశాఖ కార్యదర్శిగా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బదిలీ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments