వినాయకచవితి మండపాల విద్యుత్ బిల్లలుపై ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (15:17 IST)
ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగ జరుగనుంది. ఇందుకోసం దేశ యావత్తూ ముస్తాబవుతుంది. అయితే, ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కరెంట్‌ను వినియోగిస్తే విద్యుత్ బిల్లులు చెల్లించాలనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సోమవారం క్లారిటీ ఇచ్చింది. 
 
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు.
 
వియానక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, వాటివద్ద ఏర్పాటు చేసే మైక్ సెట్‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. 
 
కానీ, ఇందులో రవ్వంత కూడా నిజం లేదన్నారు. మండపాల ఏర్పాటుకు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేస్తే స్థానిక పోలీసులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments