Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకచవితి మండపాల విద్యుత్ బిల్లలుపై ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (15:17 IST)
ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగ జరుగనుంది. ఇందుకోసం దేశ యావత్తూ ముస్తాబవుతుంది. అయితే, ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కరెంట్‌ను వినియోగిస్తే విద్యుత్ బిల్లులు చెల్లించాలనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సోమవారం క్లారిటీ ఇచ్చింది. 
 
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు.
 
వియానక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, వాటివద్ద ఏర్పాటు చేసే మైక్ సెట్‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. 
 
కానీ, ఇందులో రవ్వంత కూడా నిజం లేదన్నారు. మండపాల ఏర్పాటుకు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేస్తే స్థానిక పోలీసులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments