Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకచవితి మండపాల విద్యుత్ బిల్లలుపై ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (15:17 IST)
ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయకచవితి పండుగ జరుగనుంది. ఇందుకోసం దేశ యావత్తూ ముస్తాబవుతుంది. అయితే, ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కరెంట్‌ను వినియోగిస్తే విద్యుత్ బిల్లులు చెల్లించాలనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సోమవారం క్లారిటీ ఇచ్చింది. 
 
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు.
 
వియానక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, వాటివద్ద ఏర్పాటు చేసే మైక్ సెట్‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. 
 
కానీ, ఇందులో రవ్వంత కూడా నిజం లేదన్నారు. మండపాల ఏర్పాటుకు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేస్తే స్థానిక పోలీసులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments