Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: ప్రమోషన్లే ప్రమోషన్లు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయంతో వచ్చే జూన్ నెల లోపుగా సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయి.

 
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు కళాశాల ప్రిన్సిపల్ పదవులు దక్కనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments