Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: ప్రమోషన్లే ప్రమోషన్లు

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయంతో వచ్చే జూన్ నెల లోపుగా సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయి.

 
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు కళాశాల ప్రిన్సిపల్ పదవులు దక్కనున్నాయి.

సంబంధిత వార్తలు

స్వల్ప అస్వస్థతకు గురైన నిర్మాత బండ్ల గణేష్‌.. కౌంటింగ్ వేళ ఏమైంది?

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న భజే వాయు వేగం

వాట్ ది ఫిష్ షూటింగ్ లో ఎంటర్ అయిన నీహారిక, సుస్మితా ఛటర్జీ

కంటెంట్ ఉన్న సినిమాలే నిలబడుతున్నాయి : మురళి మోహన్

అక్టోబరు 10న రజినీకాంత్ 'వేట్టైయాన్'

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments