టీచ‌ర్లు టైంకి వ‌స్తున్నారా? లేదా? త్వరలో బయోమెట్రిక్ !

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (20:34 IST)
పిఆర్ సి కోసం ఉద్య‌మిస్తున్న ఉపాధ్యాయులు, ఏపీ సీఎం జ‌గ‌న్ పైన ఇష్టానుసారం పాట‌లు పాడుతున్నారు. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి రియాక్ష‌న్ ఇప్ప‌టికే మొద‌లైంది. 
 
 
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పని వేళల పై డేగ కన్ను పెట్టనుంది .బయో మెట్రిక్ విధానాన్ని రాబోవు మాసం లో పూర్తి స్థాయి లో అమలు చేయాలని నిర్ణయించారు. నిన్నటి ఉద్యమాన్ని చూసి ఉలిక్కి పడ్డ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది అని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.


దీని ప్రకారం రాబోవు నెల నుండి ఉపాధ్యాయుల  బయో మెట్రిక్  హజరు కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిని గుంటూరు , కృష్ణా , నెల్లూరు , విజయనగరం స్వంత పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర ఒత్తిడి చేసినట్లు సమాచారం. చైనా కంపెనీ కి చెందిన Huai సంస్థ డివైజులను భారీ గా కొనుగోలు చేసి దానిని CFMS కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రాష్ట్రం లోని ఉపాధ్యాయుల పని వేళలను పర్యవేక్షణ చేస్తారు. 
 
 
9 : 15 తరువాత హజరైన ఉపాధ్యాయులను లేట్ గా పరిగణిస్తారు. ఇటువంటి 3 లేట్ ల‌కు ఒక పూర్తి సి.ఎల్. గా నిర్ణయిస్తారు. 9:30 తరువాత హజరైన ప్రతి సారి ఒక హాఫ్ డే సీఎల్ గా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments