వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోరేమిటి? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (18:58 IST)
ఏపీలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతుంటే, వాటిని నియంత్రించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
మహిళలపై జరుగుతున్న దారుణాలను కట్టడి చేయడంలో పాలకులు విఫలమయ్యారనీ, అందువల్ల ఇకపై ఈ ఘటనలు జరగకుండే చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగాలని కోరారు.

 
ఈ దారుణ ఘటనలు ఏపీలో ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదనీ, సూచన మాత్రమే చేస్తున్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments