తన చెప్పుతో తానే కొట్టుకున్న మాజీమంత్రి కొత్తపల్లి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (16:38 IST)
ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ శాఖామంత్రిగా పని చేసిన టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపింది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఆ తర్వాత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రాయచిత్తంగా ఈ పని చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments