Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన చెప్పుతో తానే కొట్టుకున్న మాజీమంత్రి కొత్తపల్లి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (16:38 IST)
ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ శాఖామంత్రిగా పని చేసిన టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపింది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఆ తర్వాత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రాయచిత్తంగా ఈ పని చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments