Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు పుష్కలం... సాంకేతిక సమస్యల వల్లే జీతాలు ఆలస్యం : మంత్రి బొత్స

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సాగుతున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. నిధులు పుష్కలంగానే ఉన్నాయని, కానీ, సాంకేతిక కారణాలతోనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
మంగళవారం జరిగిన టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై వారికి అభినందనలు తెలపుతూ వారికి పురస్కారాలను అందజేశారు. 
 
ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని కొందరు విమర్శిస్తున్నారని, అయితే, సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయులకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. ఇక ఉపాధ్యాయ నియామకాలపై ఆయన స్పందిస్తూ, నెల రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments