Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ప్రజలను, పార్టీలను దోచుకున్నాడు: మళ్లీ నోరు జారిన నారాయణ

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:58 IST)
పేరుకే  ఆయన డిప్యూటీ సీఎం. ఆయన మాట్లాడే మాటలు ప్రజలకే కాదు ఆయనకే అర్థం కాదు. గతంలో అడ్డదిడ్డంగా మాట్లాడే పలుమార్లు విమర్శల పాలైన ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. తడబాటుతో మాట్లాడుతారో లేకుంటే పొరపాటునే మాట్లాడుతారో ఏమో గానీ సొంత పార్టీలోనే మాట పడాల్సి వస్తోంది. మరోసారి తన అడ్డదిడ్డమైన మాటలతో నోరు పారేసుకున్నారు ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి. 
 
గుడ్ ఫ్రైడేని ముస్లింల పండుగగా అభివర్ణించిన మంత్రి తన అవివేకాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షాలు ఇళ్ల పట్టాలపై కుక్కల్లా మొరుగుతున్నాయని అని విమర్శించి ఊరుకోకుండా.. ప్రజలు మాత్రం కుక్కల్లా మొరగడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ ప్రజలను, పార్టీల మనసును దోచుకున్నాడనబోయి ప్రజలను, పార్టీలను దోచుకున్నాడంటూ నోరు జారారు. దీంతో అక్కడున్న అందరూ అవాక్కయ్యారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments