Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

Webdunia
గురువారం, 12 మే 2022 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం. 
 
ఇది సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే,రాబోయే ఎన్నికలపై సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. 
 
ఈ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముందుగా కేబినెట్ సమావేశం మే 13న జరగాల్సి ఉండగా ముందుగా వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments