Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 నుంచి ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన - నేడు కర్టన్‌రైజర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీ నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రుల బృందం హాజరుకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలి, ఏయే రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలనే అంశంపై సీఎం జగన్ గురువారం సచివాలయంలో కర్టన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 
 
దీనికి ఏపీ ఆర్థికశాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం కోసం సచివాలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments