Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 నుంచి ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన - నేడు కర్టన్‌రైజర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీ నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రుల బృందం హాజరుకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలి, ఏయే రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలనే అంశంపై సీఎం జగన్ గురువారం సచివాలయంలో కర్టన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 
 
దీనికి ఏపీ ఆర్థికశాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం కోసం సచివాలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments