Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెజిట్ మనమే కోరాం... కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం : సీఎం జగన్

Webdunia
శనివారం, 17 జులై 2021 (13:37 IST)
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిలోకి తెస్తూ కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ గెజిట్ తీసుకుని రావాలని మనమే కోరామని, అందువల్ల ఈ చర్యను స్వాగతిద్దామని పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ఈ గెజిట్‌పై ఆయన స్పందిస్తూ, ఈ ప్రకటనను ఓవరాల్‌గా స్వాగతించి లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు. 
 
కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో కార్యదర్శి జె.శ్యామల రావు, సి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments