అమెరికా నుంచి తెలుగు విద్యార్ధులు వెనక్కి-ఆరా తీసిన సీఎం జగన్

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (16:36 IST)
అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తమను అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించేశారని విద్యార్థులు వాపోయారు. ఇంకా పత్రాలన్నీ సరిగ్గా వున్నప్పటికీ... కొద్దిసేపు విచారించిన తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా స్వదేశానికి పంపించారని ఆరోపించారు.
 
అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలు సేకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో విద్యార్థులకు సహకారం అందించాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments