Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ఫ్యూ సడలింపులపై ఏపీ సర్కారు నిర్ణయం..

Webdunia
సోమవారం, 5 జులై 2021 (11:26 IST)
కర్ఫ్యూ సడలింపులపై ఏపీ సర్కారు తగిన నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేయడం, వ్యాక్సినేషన్ కారణంగా గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ రోజువారీ కేసులు 3వేలకు పైగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ బుధవారంతో తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
 
ప్రస్తుతం 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతున్న 5 జిల్లాల్లో ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంది.
 
ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కోవిడ్‌ నిబంధనలపై సమీక్షించనున్నారు. అయితే కర్ఫ్యూ నిబంధనలు మరింత సడలిస్తారా? లేక మొత్తం ఎత్తేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments