Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరంకుశత్వాన్ని ఎదిరించాలని ఎన్టీఆర్ నేర్పించారు : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (10:52 IST)
నిరంకుశత్వాన్ని, పెత్తందారీ వ్యవస్థను ఎదిరించాలని తనకు స్వర్గీయ ఎన్టీఆర్ నేర్పించారనీ, అందుకే నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శనివారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే బీజేపీయేతర రాజకీయ పార్టీల ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి తెరాస, వైకాపాలు మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం దేశంలో మోడీ వ్యతిరేక కూటమి, మోడీ అనుకూల కూటమి మాత్రమే ఉందన్నారు. వైకాపా, తెరాసలు మోడీ అనుకూల కూటమి కావడం వల్ల ఆ రెండు పార్టీలు హాజరుకావడం లేదని ఆయన చెప్పారు. ఇకపోతే, నిరంకుశత్వాన్ని ఎదిరించడాన్ని ఎన్టీఆరే నేర్పారన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ రూపంలో నిరంకుశత్వం.. ప్రధాని మోడీ రూపంలో పెత్తందారీతనం ఉన్నాయని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments