Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా మనతో ఆటలాడుతున్నారా? నేతలతో చంద్రబాబు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మనతో ఆట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన ఆయన ఆ సమావేశానికి ఎందురు డుమ్మాకొట్టారంటూ

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (09:58 IST)
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మనతో ఆట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన ఆయన ఆ సమావేశానికి ఎందురు డుమ్మాకొట్టారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 
 
ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సమావేశానికి జైట్లీతో పాటు అమిత్ కూడా హాజరై ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమావేశం వివరాలను ఎంపీ తోట నరసింహం చంద్రబాబుకు వివరించగా, కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి వుందని, స్పష్టత వచ్చేంతవరకూ పోరాటం ఆపవద్దని సూచించారు. రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆయన, పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు. 
 
పరిస్థితి ఇలాగేవుంటే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టంచేశారు. హోదా, రైల్వే జోన్ అంశాలు అసలు చర్చకే రాలేదని, కేవలం రెండు అంశాలను మాత్రమే ప్రస్తావించి, మిగతావి వాయిదా వేశారని టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీలు వెల్లడించారు. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments