అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయం - ఐదుగురి అరెస్టు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (19:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల విక్రయంలో సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ భూముల విక్రయానికి సంబంధించి ఐదుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసింది. 1100 ఎకరాల్లో 169.27 ఎకరాలను విక్రయించడానికి నిందితులు సహకరించారని సీఐడీ ఆరోపిస్తుంది. 
 
ఈ నిందితులకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్ల మేరకు అదాయని వెల్లడించింది. సీఐడీ అధికారులు అరెస్టు చేసిన వారిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు కొట్టి దొరబాబులు ఉన్నారు. 
 
ఈ అసైన్డ్ భూముల స్కామ్‌లో 1100 ఎకరాల భూములు చేతులు మారినట్టు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో 169.27 ఎకరాలకు విక్రయాలకు సంబంధించిన ఈ ఐదుగురు నిందితులు కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సమీప బంధువుల ఆధ్వర్యంలో ఈ భూముల విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాల్లో ఈ ఐదుగురు కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments