Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయం - ఐదుగురి అరెస్టు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (19:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల విక్రయంలో సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ భూముల విక్రయానికి సంబంధించి ఐదుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసింది. 1100 ఎకరాల్లో 169.27 ఎకరాలను విక్రయించడానికి నిందితులు సహకరించారని సీఐడీ ఆరోపిస్తుంది. 
 
ఈ నిందితులకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్ల మేరకు అదాయని వెల్లడించింది. సీఐడీ అధికారులు అరెస్టు చేసిన వారిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు కొట్టి దొరబాబులు ఉన్నారు. 
 
ఈ అసైన్డ్ భూముల స్కామ్‌లో 1100 ఎకరాల భూములు చేతులు మారినట్టు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో 169.27 ఎకరాలకు విక్రయాలకు సంబంధించిన ఈ ఐదుగురు నిందితులు కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సమీప బంధువుల ఆధ్వర్యంలో ఈ భూముల విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాల్లో ఈ ఐదుగురు కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments