Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 19వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ

Webdunia
బుధవారం, 6 జులై 2022 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 తేదీ నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ మరుసటిరోజే అసెంబ్లీని సమావేశపరచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. 
 
ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్ట్రోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 
 
ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వేస్తారు.  ఆ మరుసటి రోజే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 23వ తేదీన కొనసాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments