Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారికిరాకుంటే వలంటీర్లను పీకిపారేయండి.. మంత్రి దాడిశెట్టి ఆదేశం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (10:38 IST)
మన పార్టీ నేతల మాట వినకుంటే వలంటీర్లను పీకిపారేయాలని మంత్రి దాడిశెట్టి రాజా అధికారులను ఆదేశించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలం నడకుదురులో మంగళవారం నిర్వహించిన కాకినాడ జిల్లా వైకాపా ప్లీనరీలో మంత్రి రాజా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
'జెండా మోసిన కార్యకర్తలే శాశ్వతం. వారిదే వైకాపా. నాయకులది కాదు...' అని అన్నారు. వాలంటీర్ల రాకతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందని, మనం పెట్టిన వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారని, మనమేమీ చేయలేకపోతున్నామంటూ పార్టీలోని నాయకులు అసంతృప్తికి గురవుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. 
 
వాలంటీర్లను మనమే పెట్టామని, కార్యకర్తలకు నచ్చకపోయినా, ఎవరైనా సరిగా పని చేయకపోయినా తీసేయండని సూచించారు. గ్రామ కార్యదర్శులను అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments