ఏపీలో సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ఆ రాష్ట్ర వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఉగ్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పని చేస్తుండగా, ప్రొబెషన్ తర్వాత రెట్టింపు వేతనం అందుకోనున్నారు. వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులా జారీ కావడంతో జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్లు, అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్టుమెంటు టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎలాంటి నేర చరిత్ర లేని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగించాలన్న నిబంధనలు ఉన్నాయి. దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments