Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ అటాక్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:21 IST)
లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న ఖలీస్థానీ వేర్పాటువాదులు.. పలు దేశాల్లోని రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతూ. ఆ హైకమిషన్ కార్యాలయ భవనాలపై ఉండే జాతీయ జెండాను దించేచి తమ ఖలీస్థానీ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి వారి జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. 
 
ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. అలాగే, ఈ ఘటనను బ్రిటన్ పోలీసులు చూస్తూ ఊరుకోవడం పట్ల కూడా భారత ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఖలీస్థానీ వేర్పాటువాదులు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోనూ రాయబార కార్యాలయాలపై దాడులు దిగారు. ఆయా దేశాల ప్రభుత్వాలు వీటిని అడ్డుకోవాలంటూ ఆయా దేశాలను భారత ప్రభుత్వం కోరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments