Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గగుడి టెండర్లలో జగన్ సర్కారు హైకోర్టులో ఎదురుదెబ్బ!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. దుర్గ‌గుడి టెండ‌ర్ల‌ విషయంలో జగన్ సర్కారును హైకోర్టు తలంటింది. 
 
శానిటేష‌న్‌, హౌస్ కీపింగ్ కోసం టెండ‌ర్లు పిలిచిన దుర్గ గుడి అధికారులు.. టెక్నిక‌ల్ బిడ్‌లో అర్హ‌త సాధించ‌లేద‌ని, తమను టెండర్లలో పాల్గొనకుండా చేశారంటూ లా మెక్ల‌యిన్ ఇండియా అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ర‌ద్దు చేసిన టెండ‌ర్ల‌ను రీ ఓపెన్ చేయాల‌ని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లా మెక్ల‌యిన్ ఇండియా సంస్థ‌ను టెండ‌ర్ల‌లో పాల్లొనే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంట‌నే టెండ‌ర్ల‌ను తెర‌వాల‌ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments