Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విజయసాయి దుమ్ము దులిపిన మంతెన

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:27 IST)
'అవినీతి కేసుల్లో సచ్చుబొచ్చలో సద్దికూడు తిన్న నువ్వా అశోక్  గజపతి రాజును విమర్శించేది ఏ2 రెడ్డి’ అంటూ' ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదుకోవడంలో అశోక్ గజపతిరాజు ముందుంటే.. లూఠీకి ఏ2 రెడ్డి ముందున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధులైన అశోక్ గజపతిరాజును లూటీ చేసే నీచులు విమర్శించడం దుర్మార్గమని విమర్శించారు.  సింహాచలం భూముల్లో ఎందుకు తలదూరుస్తున్నావని నిలదీశారు.

లక్షలాది కుటుంబాలకు భూదానం అశోక్ గజపతిరాజు చేస్తే.. మెడమీద కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని ఏ2 గుంజుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు కాస్త విశాఖరెడ్డిగా మారిపోయిందన్నారు.  నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విశాఖలో వచ్చి పడ్డావని గుర్తుంచుకో అని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రకు పట్టిన తెల్ల దరిద్రం ఏ2 అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇచ్చి అశోక్ గజపతిరాజ వేల కుటుంబాలను ఆదుకుంటే.. తమరొచ్చి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. రాజకుటుంబీకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంతెన సత్యనారాయణ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments